కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వ్యక్తుల కంటే పార్టీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. మధిర మండలం పరిధిలోని దేశినేని పాలెం...
ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి...
బ్రాహ్మణులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉందామని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు జోషి గోపాల శర్మ గ్రేటర్ వాసులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్ధతు ఇవ్వాలని ప్రముఖ నటులు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి తెరాస ప్రభుత్వం...
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో డోర్నకల్ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ లను తెరాస పార్టీ సభ్యత్వంతో ఆహ్వానం పలకాలని నియోజకవర్గ ఎమ్మేల్యే రెడ్యానాయక్ అన్నారు. శనివారం మరిపెడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల...
తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసింది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నారు. అదే...