పల్నాడు ప్రాంతంలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కోరారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ లావు...
నూతన సంవత్సర కానుకగా దక్షిణమధ్య రైల్వేలోనూ వందేభారత్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. తెలుగు రాజధానుల మధ్య దూరాన్ని తగ్గిస్తూ ‘వందేభారత్’ రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉత్తరాదిలో పరుగులు తీస్తున్న...