విజయనగరం జిల్లాలో 50,148 మందికి విద్యాదీవెన…!
విజయనగరం జిల్లాలో 50,148 మంది విద్యార్థులకు, విద్యాదీవెన పథకం క్రింద అక్షరాలా 26కోట్ల, 97లక్షల, 29వేల, 987 డబ్బును, సీఎం జగన్ నేరుగా విద్యార్థుల అకౌంట్ లోకి జమ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో...