ఫ్యాషన్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులతో నేటి తరానికి అవసరం అయిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు...
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా వినాయకుని పండుగ చేసుకుందాం అని నినాదాలు చేస్తూ విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ నేడు పాదయాత్ర చేసింది. సత్యనారాయణపురం VHP కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేసి, సాయంత్రం...
అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై దుర్గగుడి ఈవో సురేష్ బాబుపై త్వరలో వేటుపడనున్నది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శీనివాస్ సొంత మనిషి అయిన సురేష్ బాబును ఆయన కూడా కాపాడే పరిస్థితి నెలకొని...
దేవాదాయ శాఖకు చెందిన శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి ఆలయం భూమిని ఆటోనగర్ ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ మేరకు భారతీయ జనతా...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు వైద్యులు 160 మంది శాంపిళ్లు పరిశీలించారు. వారిలో 130 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 25...