విజయనగరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకన్న దర్శనం…!
తెలుగు రాష్ట్రాలలో మార్గశిర మాస శుద్ద ఏకాదశి ,వైకుంఠ ఏకాదశి సందర్బంగా అన్ని దేవాలయాలలో తెల్లవారుజాము నుంచీ విశేష పూజలు ప్రారంభించబడ్డాయి. అందులో భాగంగా ఏపీలోని విద్యలనగరంగా భాసిల్లిన విజయనగరంలోని అన్ని వైష్ఠవ దేవాలయాలలోనూ,వెంకన్న...