పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధే మా ధ్యేయం
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని ఏపూరు,గుండ్రంపల్లి,సుంకనపెల్లి,వెల్మినేడు గ్రామాలలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి...