గ్రామ రెవిన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
గ్రామ రెవిన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి డా॥గోదా రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తహసిల్దార్ కార్యాలయ...