ధాన్యాన్ని మిల్లింగ్ చేసి గోదాములకు తరలించాలి
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు వచ్చిన వెంటనే దిగుమతి చేసుకొని వెంట వెంటనే మిల్లింగ్ చేసి గోదాములకు తరలించేలా పర్యవేక్షించాలని పౌర సరఫరాలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు....