భార్యాభర్తల మధ్య చెలరేగిన తీవ్ర విభేదాలే అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ లో లెక్చరర్ దారుణ హత్యకు దారితీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడయింది. ఈ మధ్యనే గుంటూరు నుంచి అనంతపురం బదిలీ కావడంతో సుమంగళి...
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజక వర్గం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు భార్య అక్కమ్మను గడ్డ పారతో తలపై నరికి లారీకి ఎదురుగా వెళ్లి లారీ క్రింద పడి మృతి...
మూడురోజుల పాటు కనిపించకుండా పోయిన ఒక వివాహిత పిల్ల కాలువతో శవమై తేలిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వెలుగుచూసింది. అక్రమ సంబంధం అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏలూరు...