38.2 C
Hyderabad
April 29, 2024 19: 21 PM
Slider వరంగల్

మెడిసిన్ సీటు సాధించిన తేజస్వినికి సన్మానం

#TejaswiniMBBS

నీట్ ఫలితాల్లో కాసిం దేవి పేట గ్రామానికి చెందిన గుంటి తేజస్విని ఎం బి బి ఎస్ సీటు సాధించిన సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎండి అహ్మద్ పాషా గుంటి తేజస్విని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  తేజస్విని ఉన్నత శిఖరాలకు ఎదగాలని డాక్టరేటు సంపాదించాలని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మహమూద్, కత్తుల అశోక్  గ్రామ సిబ్బంది, యువ శక్తి యూత్ ఉపాధ్యక్షులు ముస్కు లా భరత్, సంపత్ యాదవ్ మర్రి ఐ లు మల్లు దురిశెట్టి సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఏసీబీ పట్టుబడిన హై స్కూల్ హెచ్ఎం

Murali Krishna

లాకప్ లో కోడి పుంజు

Bhavani

జూనియర్ న్యాయవాదులకు రూ.5000 సహాయం

Satyam NEWS

Leave a Comment