నీట్ ఫలితాల్లో కాసిం దేవి పేట గ్రామానికి చెందిన గుంటి తేజస్విని ఎం బి బి ఎస్ సీటు సాధించిన సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎండి అహ్మద్ పాషా గుంటి తేజస్విని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తేజస్విని ఉన్నత శిఖరాలకు ఎదగాలని డాక్టరేటు సంపాదించాలని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మహమూద్, కత్తుల అశోక్ గ్రామ సిబ్బంది, యువ శక్తి యూత్ ఉపాధ్యక్షులు ముస్కు లా భరత్, సంపత్ యాదవ్ మర్రి ఐ లు మల్లు దురిశెట్టి సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.