38.2 C
Hyderabad
May 3, 2024 20: 24 PM
Slider వరంగల్

రోడ్డు ప్రమాదంలో అజయ్ మరణం బాధాకరం

#taslima

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అజయ్ మరణం బాధాకరమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన గొసుకుల అజయ్ అనే బాలుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న తస్లీమా శుక్రవారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అజయ్ చిన్నతనంలోనే మరణించడం బాధాకరమని అన్నారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,స్థానికులు ఉన్నారు.

Related posts

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న పాన్ ఇండియా నటుడు సముద్రఖని

Bhavani

పరిమితికి మించిన అప్పులు: ఏపికి ఇక తిప్పలు

Satyam NEWS

పోలీసు జాగిలాలు రాఖీ, డైనా, వీనలు పసిగట్టడంలో భేష్ అంట..!

Satyam NEWS

Leave a Comment