కడప జిల్లా సిద్ధవటం మండలం, మాచుపల్లి, శాంతినగర్, గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి బాదుడే బాదుడు కార్యక్రమం లో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి, బత్యాల చెంగల్ రాయుడు పాల్గొని, ఇంటి ఇంటికి తిరిగి పెరిగిన ధరల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు
ఈ విధంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని దీనికి కారణం పెరిగిన ధరలు నిత్యవసర సరుకులు వల్ల పెట్రోలు డీజిల్ కందిపప్పు ఆయిలు కరెంటు చార్జీలు గ్యాస్ ప్రతి వస్తువు పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పెనుబారం మోపుతుందిని ప్రజలకు వివరించారు
ప్రజలు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నాగమునిరెడ్డి దశనాయుడు, రామచంద్రయ్య, చలమయ్య యాదవ్, రాజశేఖర్ యాదవ్, అత్తగారి వెంకటసుబ్బయ్య, రాజేంద్రప్రసాద్, గంజి సుబ్బరాయుడు, పిచ్చిరెడ్డి, శేఖర్ రెడ్డి,సామా శ్రీనివాసులు, జింక శివ, బొడిచర్ల శీను,నాగభూషణం నాయుడు, రామ్మోహన్, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.