40.2 C
Hyderabad
April 28, 2024 16: 05 PM
Slider ముఖ్యంశాలు

గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా

#medamallikarjunareddy

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లిలో ఆదివారం గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రము,విలేజ్ క్లినిక్లను రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. అనంతరం చింతరాజుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు సంబంధిత అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే  మేడా వెంకట మల్లికార్జున రెడ్డి  గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించి ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వైసీపీ తిరిగి ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించినారు. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా ఆశీర్వదించాలని కోరారు.

Related posts

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

Satyam NEWS

గ్రూప్‌-1 కటాఫ్ 75-85 మధ్యలోనే |

Satyam NEWS

Leave a Comment