విశాఖ రేంజ్ డీఐజీ… తన పరిధిలో… ఉన్న నాలుగు జిల్లా ల్లో మొత్తం పదిమంది సీఐలకు బదిలీలకు ఆదేశాలిచ్చారు.ఈ మేరకు శ్రీకాకుళం సీసీఎస్ సీఐగా పని చేస్తున్న వెంకటేశ్వరరావు ను భోగాపురం సీఐగా…భోగాపురం సీఐ విజయనాధ్ ను వీఆర్ లోకి..అలాగే పార్వతీపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసరావు కు వీఆర్ లో ఉంచి…
విజయనగరం టౌన్ సీఐ లక్ష్మణరావు ను పార్వతీ పురం మన్యం జిల్లా డీఎస్బీకి బదిలీ చేసారు.అలాగే విజయనగరం టూటౌన్ సీఐ గా…ఇంత వరకు వీఆర్ లో ఉన్న ఆనంద్ ను బదిలీ చేశారు. అలాగే మరో ఎనిమిది మంది ఇన్ స్పెక్టర్ లకు స్థానచలనానికి విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ ఆదేశాలివ్వడంతో పాటు ఆర్డర్స్ ఇచ్చారు.