33.7 C
Hyderabad
April 29, 2024 01: 28 AM
Slider ముఖ్యంశాలు

ట్రావెల్స్ బస్సు బోల్తా

#accident

నల్లగొండ జిల్లా పరిధిలో హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా.. వారిలో ఆరుగురు మరింత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు_ .

Related posts

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం

Satyam NEWS

ప్రేమ పోరాటానికి మద్దతుగా మాలమహానాడు

Satyam NEWS

ఆడబిడ్డలను అవమానించే రీతిగా మాట్లాడే నీ భాష ఇకనైనా మార్చుకో..!

Bhavani

Leave a Comment