38.2 C
Hyderabad
May 2, 2024 22: 20 PM
Slider కృష్ణ

తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష

#Evo Dharma Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది.

Related posts

అత్యాచారం చేసే కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలి

Satyam NEWS

ఖమ్మం నాగరాన్ని సుందర నగరంగా నగరంలో అన్ని మౌళిక తీర్చి దిద్దాం

Bhavani

నరసరావుపేట స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన హెన్రి క్రిస్టినా

Satyam NEWS

Leave a Comment