40.2 C
Hyderabad
May 2, 2024 18: 54 PM
Slider హైదరాబాద్

ట్రాజెడీ: నిద్రలోనే కన్నుమూసిన ముగ్గురు చిన్నారులు

wall collepse

హైదరాబాద్ లోని హబీబ్ నగర్ పి ఎస్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్న పిల్లలు ప్రమాదవశాత్తూ మరణించారు. మంగర్ బస్తీ లోని అఫ్జల్ సాగర్ వీధిలో వున్నట్టుండి ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో నిద్రలో ఉన్న3 చిన్నారులు మృతి చెందారు.

ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారిని రోషిని (6) , పావని (4), సారిక (4)లుకా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న హాబీబ్ నగర్ పోలీసులు, క్లూస్ టీమ్ తదుపరి వివరాల కోసం చూస్తున్నది. జీ హెచ్ ఎం సీ డిసాస్టర్ టీమ్ చేరుకుని అక్కడ శిథిలాలను తొలగిస్తున్నారు. మృతదేహాలు ఉస్మానియా మార్చురీకి తరలించారు. హబీబ్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రంజాన్ సందర్భంగా శ్రీకాళహస్తిలో MLA ఇఫ్తార్ విందు

Satyam NEWS

లిబియాలో తప్పిపోయిన యువకులు క్షేమం

Satyam NEWS

దుబ్బాకలో విద్యుత్ షాక్ తో రైతు మృతి

Satyam NEWS

Leave a Comment