37.2 C
Hyderabad
April 30, 2024 12: 10 PM
Slider హైదరాబాద్

టిఎంయూ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు

TMU KP

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది పేదలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను కొంత వరకైనా తీర్చేందుకు TMU KP ఆధ్వర్యంలో నేడు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మూసాపేట వెంకటేశ్వర నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్, కూకట్ పల్లి డిపో TMU నాయకులు పాల్గొన్నారు. మొత్తం 150 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు.

Related posts

విజయసాయిరెడ్డికి నిజంగా కరోనా సోకిందా? లేదా?

Satyam NEWS

పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టులు హతం

Satyam NEWS

అవినీతి పోలీసు అధికారికి డిమోషన్

Bhavani

Leave a Comment