కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది పేదలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను కొంత వరకైనా తీర్చేందుకు TMU KP ఆధ్వర్యంలో నేడు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మూసాపేట వెంకటేశ్వర నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్, కూకట్ పల్లి డిపో TMU నాయకులు పాల్గొన్నారు. మొత్తం 150 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ చేశారు.
previous post