30.7 C
Hyderabad
February 10, 2025 21: 54 PM
Slider గుంటూరు

ఫైట్ కంటిన్యూ: నేడు రాజధాని దళితుల వాహన ర్యాలీ

dalit rally

ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోయినా రాజధాని రైతులు మాత్రం తమ ఆందోళన ఆపడం లేదు. రాజధాని రైతుల నిరసనలు నేడు 25 వరోజుకు చేరుకున్నాయి. దాదాపుగా అన్ని రాజధాని గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడం గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

దళిత రైతులు నేడు వాహన ర్యాలీ చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. శుక్రవారంనాడు జరిగిన దారుణమైన పరిస్థితులు పునరావృతం అవుతాయా అని అన్నట్లుగా వాతావరణం ఉంది.

Related posts

అక్సిడెంట్:చిన్నారుల సహా కుటుంబంలో4 గురు మృతి

Satyam NEWS

ప్రభు వినయ్ ను సస్పెండ్ చేయకుంటే హైకోర్టులో రిట్

Satyam NEWS

సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన ఈటల జమున

Satyam NEWS

Leave a Comment