37.2 C
Hyderabad
May 2, 2024 11: 22 AM
Slider గుంటూరు

ఫైట్ కంటిన్యూ: నేడు రాజధాని దళితుల వాహన ర్యాలీ

dalit rally

ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోయినా రాజధాని రైతులు మాత్రం తమ ఆందోళన ఆపడం లేదు. రాజధాని రైతుల నిరసనలు నేడు 25 వరోజుకు చేరుకున్నాయి. దాదాపుగా అన్ని రాజధాని గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడం గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

దళిత రైతులు నేడు వాహన ర్యాలీ చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. శుక్రవారంనాడు జరిగిన దారుణమైన పరిస్థితులు పునరావృతం అవుతాయా అని అన్నట్లుగా వాతావరణం ఉంది.

Related posts

శంషాబాద్‌ కేసులో బాధితురాలి పేరు మార్పు

Satyam NEWS

హైదరాబాద్‌లోబజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్స్ అండ్ లోన్స్ ఫెస్టివల్‌

Satyam NEWS

ప్రపంచ దేశాలలో క్షణ క్షణానికి పెరుగుతున్న పాజిటీవ్ కేసులు

Satyam NEWS

Leave a Comment