25.2 C
Hyderabad
May 8, 2024 09: 25 AM
Slider జాతీయం

డి రైల్డ్:ఒడిశాలో పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్

train de railed

పొగమంచు కారణంగా ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి.కొద్దీ సేపటి క్రితమే ఒడిశాలోని నిర్గుండి వద్ద 6 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, 50 మందికి పైగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

గాయపడిన వారిని కటక్ లోని ఆసుపత్రులకు తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రయాణికులను భువనేశ్వర్ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రైలు ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Related posts

బాబూ జగ్జీవన్‌రామ్ కు ఏపీ సిఎం జగన్ ఘన నివాళి

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో నీటిలోకి దూసుకెళ్లిన కారు

Satyam NEWS

పేదలకు  అందుబాటులో నాణ్యమైన  వైద్య సేవలు

Satyam NEWS

Leave a Comment