దేవి శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ లోని ప్రముఖమైన చాదర్ ఘాట్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. టీఆర్ఎస్ రాష్ట్ర మహిళ నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తొలగి పోయి ప్రజలు సుఖసంతోషలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. తర్వలో జరుగుతున్న హూజరాబాద్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థినే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్