నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను కలిసి టిటిడీ అర్చకులు తిరుమల శ్రీవారి ప్రసాదం అందచేశారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, డీజిపి గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
previous post