36.2 C
Hyderabad
May 7, 2024 14: 08 PM
Slider ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ కు తిరుమల అర్చకుల ఆశీర్వచనం

jagan tpt

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి టిటిడీ అర్చ‌కులు తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదం అంద‌చేశారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వ‌చ‌నం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర  దేవాదాయ‌శాఖ మంత్రి  వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, టీటీడీ ఛైర్మన్  వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మ‌ల్లాది విష్ణు, ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు, డీజిపి గౌత‌మ్ స‌వాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి క్షేత్రంలో కార్తీకదీపోత్సవాలు

Satyam NEWS

భోజన ప్రియుల కు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

Satyam NEWS

కాపాడుతున్నది కరోనాను కరోనా రోగులను కాదు

Satyam NEWS

Leave a Comment