26.7 C
Hyderabad
May 3, 2024 07: 21 AM
Slider ముఖ్యంశాలు

కరోనా కారణంగా ఇద్దరు జర్నలిస్టుల మృతి

#journalists

నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఇద్దరు విలేకరులు కరోనా తో మృతి చెందారు.

నిర్మల్ జిల్లా బైంసాలో 99 టీవీ రిపోర్టర్ గా పని చేస్తున్న సాయినాథ్ కు కరోనా సోకింది. దాంతో ఆయనను హైదరాబాద్ కు చికిత్స కోసం తరలించారు.

అయితే ఆయన కరోనా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని నందిపేట్ మండలం ఆంధ్రభూమిలో 25 ఏళ్లుగా పనిచేసిన జర్నలిస్ట్ అశోక్ కూడా కరోనా బారిన పడ్డారు.

ఆయన కూడా కరోనా చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మృతి చెందాడు.

Related posts

వనపర్తి నియోజకవర్గంలో వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు:మేఘారెడ్డి

Bhavani

వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం ఆడియో విడుదల

Satyam NEWS

గ‌డీల పాల‌న బ‌ద్ద‌లు కొట్టాలంటూ ఇందిరా పార్క్ వ‌ద్ద పెద్ద ఎత్తున ధ‌ర్నా

Satyam NEWS

Leave a Comment