28.7 C
Hyderabad
April 28, 2024 09: 34 AM
Slider కడప

డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇద్దరు మహిళా రైతు కూలీల దుర్మరణం

#Road Accident

పగలంతా కాయకష్టం చేసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మహిళా రైతు కూలీలు మరణించారు. ఈ దుర్ఘటన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లి పంటపొలాల్లో మంగళవారం రాత్రి జరిగింది.

ట్రాక్టర్ కు కట్టుకొని వస్తున్న చెనిక్కాయ మిషన్ కింద పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరణించిన వారిని రూతమ్మ, వెంకటసుబ్బమ్మ గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని పెండ్లిమర్రి ఎస్సై కొండారెడ్డి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రూ.2.07 కోట్ల కళ్యాణాలక్ష్మీ చెక్కులు పంపిణీ

Sub Editor

ఆర్కేబీచ్ లో గల్లంతయిన వివాహిత

Satyam NEWS

వైరల్ అవుతున్న ‘దొరకునా ఇటువంటి సేవ’ మూవీ పోస్టర్

Satyam NEWS

Leave a Comment