28.7 C
Hyderabad
April 26, 2024 09: 33 AM
Slider మహబూబ్ నగర్

ఉప్పల ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిత్యావసరాల పంపిణీ

Uppala charitable

గత కొన్ని రోజులుగా దేశం మొత్తం లాక్ డౌన్  ఉన్నందున నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ఎందరో దాతలు ముందుకు వస్తున్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా తలకొండపల్లి జడ్పీటిసి ఉప్పల వెంకటేష్ తలకొండపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మిక సిబ్బందికి 25 రైస్ ప్యాకెట్, నిత్యావసర సరుకులు అందచేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గా, ఎంపీపీ తిరుమణి  నిర్మల శ్రీశైలంగౌడ్, సర్పంచ్ లలిత జ్యోతయ్య, గోపాల్ నాయక్, వెంకటపురం సర్పంచ్ రమేష్ యాదవ్, ఖానాపూర్ సర్పంచ్  వెంకట్ రామ్ రెడ్డి, జగదీశ్వర్, వార్డు సభ్యులు నూకం కోటేశ్వర్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్  యాదవ్ యువకులు  వెంకటేష్ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

“బేబి ప్రభావతమ్మ” అంటుంటే ఆనందం అంతా ఇంతా కాదు

Bhavani

సోమశిల హైస్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

Satyam NEWS

డ్రోన్ బాంబ్:రక్తసిక్తమైన యెమెన్ 80 మంది మృతి

Satyam NEWS

Leave a Comment