38.2 C
Hyderabad
April 27, 2024 17: 46 PM
Slider రంగారెడ్డి

ఘనంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి

#vangaveeti

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కమలా నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పలువురు రంగా చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులర్పించారు.  ఉద్దగిరి రామాంజనేయులు ఆధ్వర్యంలో దేవరకొండ బ్రదర్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నాయకులు  శంకర్ బాబు, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్, సుజాత, బండి సాయి కుమార్, రాజేష్, స్వామినాయుడు, రత్నాపిల్లా, సుజాత, నాగఉష, కార్తీక్, కుమార్, రాజేష్, రెడ్డి శ్రీనివాస్, సత్యపార, సత్య ఎర్ర తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

చర్చి నిర్వహిస్తున్న పాస్టర్ పై కేసు నమోదు

Satyam NEWS

మరింత కఠినంగా రెండో దశ లాక్ డౌన్ నిబంధనలు

Satyam NEWS

తెలంగాణలోని 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలి

Bhavani

Leave a Comment