33.7 C
Hyderabad
April 29, 2024 00: 22 AM
Slider చిత్తూరు

తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

#venkataramana

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) సెక్రటరీ గా జి.వెంకట నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీసీ హరికృష్ణ కు పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో తుడా ఛైర్మెన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి రూరల్ ఎంపిడిఓ గా జి.వెంకట నారాయణ పదోన్నతి పై జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ గా వైఎస్సార్ కడప  జిల్లా కు బదిలీపై వెళ్ళారు. తిరిగి అక్కడ నుంచి తుడా సెక్రటరీ గా బదిలీపై వచ్చారు. తుడా సిబ్బంది, పంచాయతీ అధికారులు పలువురు తుడా సెక్రటరీకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ పనిచేస్తున్న సెక్రటరీ లక్ష్మీ మాతృ సంస్థ రిపోర్ట్ చేసుకోనున్నారు.

Related posts

వృద్ధాశ్రమానికి యాదవ సంఘం నిత్యావసర వస్తువులు

Satyam NEWS

ఇసుక తుఫాన్ లో జగన్ సర్కార్

Bhavani

థాంక్యూ గాడ్: అగ్గి నుంచి అడవులు కాపాడుకున్నాం

Satyam NEWS

Leave a Comment