31.2 C
Hyderabad
May 3, 2024 01: 55 AM
Slider జాతీయం

స‌ర్ధార్‌కు నివాళులు!

Gujrath

భార‌త ఉప‌రాష్ర్ట‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సంద‌ర్శించారు. స్టాచ్యూ ఆఫ్ లీబ‌ర్జీలో ఉక్కుమ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు. గుజ‌రాత్‌లోని కెవాడియాలో బుధ‌వారం జ‌ర‌గ‌నున్న 80వ ఆల్ ఇండియా ప్రీసైడింగ్ అధికారుల స‌మావేశానికి ఆయ‌న ఒక్క‌రోజు ముందే చేరుకోవ‌డం విశేషం.

వెంక‌య్య‌నాయుడు ఆది నుంచి విలువ‌లు, విశిష్ట‌త‌లు, ప్రాధాన్య‌త‌ల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకునే వ్య‌క్తిగా, ఎక్క‌డ కూడా ఎవ్వ‌రికీ ఎలాంటి ఇబ్బంది క‌లిగించ‌ర‌నే అభిమానం ఆయ‌న‌ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ అశేష‌మైన స్థానం సంపాదించుకున్నారు.

బుధ‌వారం జ‌ర‌గనున్నఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

సైబర్ నేరాన్ని ఛేదించిన ములుగు సైబర్ పోలీసులు

Satyam NEWS

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు

Murali Krishna

26 జిల్లాలకు బీజేపీ ఇన్‌ఛార్జిల పేర్లు ప్రకటన

Satyam NEWS

Leave a Comment