భారత ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. స్టాచ్యూ ఆఫ్ లీబర్జీలో ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. గుజరాత్లోని కెవాడియాలో బుధవారం జరగనున్న 80వ ఆల్ ఇండియా ప్రీసైడింగ్ అధికారుల సమావేశానికి ఆయన ఒక్కరోజు ముందే చేరుకోవడం విశేషం.
వెంకయ్యనాయుడు ఆది నుంచి విలువలు, విశిష్టతలు, ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా, ఎక్కడ కూడా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించరనే అభిమానం ఆయనపట్ల ప్రజల్లో ఇప్పటికీ అశేషమైన స్థానం సంపాదించుకున్నారు.
బుధవారం జరగనున్నఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధికారులు పాల్గొన్నారు.