33.7 C
Hyderabad
April 29, 2024 01: 52 AM
Slider ముఖ్యంశాలు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు

#tspsc

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పేపర్‌ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

Best Does Medication To Lower Blood Pressure Help Side Effects Of All Antihypertensive Drugs

Bhavani

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కు ARSI గా పదోన్నతి

Satyam NEWS

ఒక ఎమ్మల్యే, మేయ‌ర్, 49 మంది కార్పొరేట‌ర్లున్నా..ఏం ప్ర‌యోజ‌నం…?

Satyam NEWS

Leave a Comment