36.2 C
Hyderabad
May 7, 2024 11: 26 AM
Slider విజయనగరం

విజయనగరం డీపీఆర్వో రమేష్ కి ఏడి గా పదోన్నతి…!

#DPRO

విజయనగరం జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) డి.రమేష్ కి పదోన్నతి లభించింది. ఆయనకు సహాయ సంచాలకులుగా (ఏ.డి ) గా పదోన్నతి కల్పిస్తూ, విజయనగరంలోనే నియమించారు.

రమేష్ ప్రస్తుతం డీపీఆర్వో గా ఉంటూ  దాదాపు రెండేళ్ల నుంచీ సహాయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు కూడా రమేష్, జిల్లాలో డివిజనల్ పిఆర్వోగా, డిపిఆర్వో గా కూడా విధులు నిర్వహించారు.

పదోన్నతి వరించిన రమేష్ ని పలువురు జిల్లా అధికారులు, జర్నలిస్టులు ,అలాగే ఆఫీసు సిబ్బంది అభినందనలు తెలిపారు.

Related posts

కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేత రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

విజయనగరం జనసేన పార్టీ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు..!

Satyam NEWS

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment