విజయనగరం చరిత్ర కు నిలువుటద్దం…. విజయనగరం కోట….గంటస్తంభం.ఆ గంట స్తంభం సాక్షి గా పోలీసులు ఖచ్చితంగా విధులు నిర్వర్తించారు. అదీ విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ ఆదేశాలతో..వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు ,వన్ టౌన్ ఎస్ఐ అశోక్ లు…ఫైన్ లు విధించారు.అదీ త్రిబుల్స్ ,లైసెన్స్ లేక పోవడం.. సీ బుక్ లు ఉండకపోవడం వంటివి తనిఖీ చేసి..మరీ జరీమానాలు విధించారు… పోలీసులు.ఒక గంట వ్యవధిలో పోలీసులు… చలానా ల ద్వారా…14 వెహికిల్స్ నుంచీ… దాదాపు 6 వేల చలానాలు విధించారు… మరి విజయనగరం ఖాకీ లా మజాకా నా.
previous post