మీరు చదివింది నిజమే.. ఓ వ్రాయండి ప్రాణాలను కాపాడింది.. మరెవ్వరో కాదు..ఓ సాదాసీదా కానిస్టేబుల్.. అదీ హెడ్ కానిస్టేబుల్. మరికొద్ది సేపట్లో విద్యుత్ వైర్లను తాకబోతాడంటున్న తరుణంలో ఓ హోమ్ గార్డ్ తెగించాడు.ఓ మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు..ఈ ఘటన ఏపీలో ని విజయనగరం జిల్లా గజపతి నగరం బస్టాండ్ సమీపంలో జరిగింది.
మతిస్థిమితం లేని ఒక వ్యక్తి సాలూరు నుండి విజయనగరం వెళ్తున్న బస్ టాప్ పైన నిలబడి కరెంట్ వైర్లు కి దగరల్లో ఉండగా గజపతినగరం ట్రాఫిక్ విధుల్లో ఉన్న హెచ్ జీ.11 రాము వెళ్తున్న బస్ ని నిలిపివేసి డ్రైవర్ గారిని అప్రమత్తం చేసి వారి సహాయంతో బస్ పైకి వెళ్లి మతిస్థిమితం లేని వ్యక్తిని కరెంట్ వైర్ల వైపు వెళ్లకుండా ఏ ప్రమాదం సంభవించకుండా జాగ్రత్తగా కిందకి దింపారు.చూసిన వాళ్లంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. హెచ్.జీని అభినందించారు.