29.7 C
Hyderabad
May 4, 2024 05: 58 AM
Slider విజయనగరం

డ్రోన్ కెమారాతో పోలింగ్ ను పరిశీలించిన ఎస్పీ..!

#SPVijayanagaram

రాష్ట్ర వ్యాప్తంగా మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ రాజకుమారీ తన సిబ్బంది తో దగ్గరుండీ ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు.

ఈ మేరకు జిల్లా లోని గుర్ల మండలం అతి సమస్యాత్మక గ్రామమైన కెల్ల ను ఎస్పీ రాజకుమారి సందర్శించి, భద్రతను స్వయంగా పర్యవేక్షించారు.,

పోలింగు కేంద్రం బయట పరిస్తితిని డ్రోను సహాయంతో పరిశీలించారు.ఎస్పీతో పాటు ఏ ఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐ శ్రీనివాస రావు లు ఉన్నారు.

Related posts

గ్లాండ్ ఫార్మా వాహనం ఢీ కొని ఇద్దరు మృతి

Satyam NEWS

ప్రతి బస్తీలో పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

కేసీఆర్‌ ముఖంలో కళ ఏది?

Sub Editor

Leave a Comment