డ్రోన్ కెమారాతో పోలింగ్ ను పరిశీలించిన ఎస్పీ..!
రాష్ట్ర వ్యాప్తంగా మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ రాజకుమారీ తన సిబ్బంది తో దగ్గరుండీ ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లోని గుర్ల మండలం...