38.2 C
Hyderabad
April 29, 2024 21: 47 PM
Slider ఆధ్యాత్మికం

ఆ పిల్లలంతా గోదాదేవిలు..వాళ్ల తోవిష్ణు సహస్రనామ పారాయణం…!

#Vishnusahasranama Parayanam

ఏపీ రాష్ట్రంలో దేవాలయాలలో ఉన్న విగ్రహాలు ద్వంసమవుతున్న వేళ….మారుమూల గ్రామాల్లో ఆ ఛాయలకు దూరంగా పిల్లలంతా ఏకమయ్యారు.

కాదు.. కాదు ఓ ఆధ్యాత్మిక సంస్థ వాళ్లనందరినీ ఏకం చేసింది.మరోవైపు ఆ విధంగా దేవుడినే కొలిచిన మాతృమూర్తులు ఎందరో.

చిన్నప్పటి నుంచీ పిల్లల్లో ఆ విధమైన భక్తి భావన కల్పించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ  వికాసతరంగిణి నడుం బిగించింది.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవలో ధనుర్మాసం పూర్తైన సందర్భంగా గోదాదేవి మహత్యం తెలుపుతూ గ్రామంలో చిన్నారులచే విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమం మొత్తం వికాసతరంగిణి జిల్లా అధ్యక్షురాలు అరుణ ఆధ్వర్యంలో పుట్టి గుడ్డి వాళ్లైన గణేష్, పాడుతాతీయగ ఫేమ్ పరమేష్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

సుమారు వందమంది చిన్నారుల విష్ణు సహస్రనామ పారాయణం చేసారు. వికాసతరంగిణి గ్రామంలో పలువురికి వస్త్రాలు పంపిణీ చేసారు.

Related posts

ముడిచమురు ఉత్పత్తి స్థిరంగానే : ఒపెక్ నిర్ణయం

Sub Editor

తెలంగాణ సూఫీ తాత్వికతకు ప్రతిష్టాత్మక అవార్డు

Satyam NEWS

ఎన్నికల విధులలో పొరపాట్లు జరగవద్దు

Satyam NEWS

Leave a Comment