పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా విశాఖపట్నం లో తెలుగుదేశం పార్టీ నేడు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిత్యవసర వస్తువులు, పెట్రోల్ డీజిల్, RTC చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని తీవ్ర నిరసన నిర్వహించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా విశాఖ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గాజువాక పార్టీ కార్యాలయం నుండి ఎన్ ఏ డి జంక్షన్ మీదుగా సింహాచలం వరకు పాదయాత్ర చేశారు.
previous post