31.2 C
Hyderabad
February 14, 2025 20: 08 PM
Slider హైదరాబాద్

వాక్ ఫర్ ఎథిక్స్: యాదాద్రిలో నైతిక విలువల నడక

yadagirigutta

సమాజంలో తగ్గిపోయిన నైతిక విలువలను పెంచేందుకు తమ వంతు సాయంగా మిషన్ ఎథికల్ ఇండియా నేడు యాదగిరి గుట్టలో వాక్ ఫర్ ఎథిక్స్ నిర్వహించింది. రాయగిరి నుంచి యాదగిరి గుట్ట వరకూ పాదయాత్ర చేసి తమ ప్రయత్నాన్ని రాష్ట్రానికి తెలియ చెప్పేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు.

వాక్ ఫర్ ఎథిక్స్ ను ధర్మ యాత్రగా నిర్వహించిన వీరు యాదగిరి గుట్టకు చేరుకుని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రతాప్ మల్లాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులకు, పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

నో అబార్షన్ ప్లీజ్: ఆడపిల్లను చంపితే శిక్ష గ్యారెంటీ

Satyam NEWS

లోకల్ క్యాడర్ పోస్టుల వర్గీకరణ తక్షణమే పంపండి

Satyam NEWS

సొనాలికా ఆగ్రో సొల్యూషన్స్‌ ట్రాక్టర్‌, ఇంప్లిమెంట్స్‌ రెంటల్‌ యాప్‌ విడుదల

Satyam NEWS

Leave a Comment