40.2 C
Hyderabad
May 2, 2024 16: 40 PM
Slider సినిమా

ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం

mahesh-babu-m

ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలిపాడు. మరిన్ని కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. మహేశ్ ట్వీట్ ఇది:”రోజులు గడుస్తూనే ఉన్నాయి. పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా విన్నపం ఏంటంటే.. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అంతా కలిసి మహిళలకు అండగా నిలుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుదాం.” మహేశ్ బాబు మంత్రి కేటీఆర్‌, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు.

Related posts

గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు రష్యా భారీ జరిమానా

Sub Editor

ప్రజలపై మోయలేని భారం మోపిన ఘనత బీజేపి దే

Satyam NEWS

కేంద్రం సొమ్మును హైజాక్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment