42.2 C
Hyderabad
April 30, 2024 17: 58 PM
Slider ముఖ్యంశాలు

అంగన్వాడీల జీతాలు పెంచడం సాధ్యం కాదు

#Botsa Satya Narayana

అంగన్వాడీల 11 డిమాండ్లలో ఇప్పటికే 10 పరిష్కరించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మిగిలిన ఒక్కటి కూడా 3 నెలల తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒక్కసారే ఉద్యోగుల జీతాలు పెంచుతాయని, రెండు మూడేళ్లకు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Related posts

‘జయంతి’ సాక్షిగా బయటపడ్డ వర్గ విభేదాలు

Satyam NEWS

బరితెగించి మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే బాబూరావు

Satyam NEWS

పేదల ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు

Satyam NEWS

Leave a Comment