27.7 C
Hyderabad
April 30, 2024 07: 22 AM
Slider ఖమ్మం

డిస్గస్టింగ్:ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం

women attempted suicide with two children palvancha

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ లో ఘోరం జరిగింది.క్షణికావేశం లో ఓ మహిళా తన ఇద్దరు పిల్లలతో ఆత్మ హత్యకు యత్నించింది.గుగులోత్ శిరీష అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బస్టాండ్ సిబ్బంది, స్థానికులు వెంటనే వారిని కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు.

శిరీష చిన్నకుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త మీద కోపంతో శిరీష ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శిరీష సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామవాసి కాగా పోలీస్ లు కాసే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

Murali Krishna

సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్ ధ్యేయం

Satyam NEWS

నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీల రోజువారి వేతనాలు పెంచాలి

Satyam NEWS

Leave a Comment