26.7 C
Hyderabad
May 3, 2024 07: 59 AM
Slider నిజామాబాద్

సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం.

#bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలో రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ఆధ్వర్యంలో సంఘసంస్కర్త భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళ మహిళ ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమం ప్రభుత్వ ఉన్నత పాఠశాల బిచ్కుంద లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల బిచ్కుంద లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న  ఆకృతి,ప్రాథమిక పాఠశాల ఫత్లాపూర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వినీత లను బిచ్కుంద మండల తహసిల్దార్ ఆనంద్ కుమార్  చేతుల మీదుగా శాలువా, మెమొంటో, ప్రశంసా పత్రం తో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బిచ్కుంద కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కిషోర్,  బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్,  రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ప్రతినిధులు రచ్చ శ్రీకాంత్, రచ్చ శివ కాంత్, పర్యావరణ ప్రముఖ్ భాను దాస్ కులకర్ణి, తపస్ బిచ్కుంద మండల అధ్యక్షుడు రాజ్ కుమార్, ఉపాధ్యాయులు స్వరూప, కొండల్ రెడ్డి, పద్మ గంగాధర్, దత్త గౌడ్, సుగాత్రి తదితరులు పాల్గొన్నారు.

సత్యం  న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన హరీష్

Satyam NEWS

వినుకొండ రోడ్ లో మాతాశ్రీ హాస్పిటల్ ప్రారంభం

Satyam NEWS

విజయనగరం లో నేషనల్ యూనిటీ డే: పటేల్ కు నివాళులు..!

Satyam NEWS

Leave a Comment