ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని దివ్యాంగులకు అవగాహన నడకను అమరవీరుల స్థూపం దగ్గర నుండి రవీంద్రభారతి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవీ.రమణచారితో కలసి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, అలా వెంకటేశ్వర్ రెడ్డి, కొల్లి నాగేశ్వర్ రావు, ఉమర్ ఖాన్, నందా పాండే, వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
previous post