40.2 C
Hyderabad
May 2, 2024 17: 52 PM
Slider హైదరాబాద్

దివ్యాంగుల అవ‌గాహ‌న న‌డ‌క‌

Devyangulu

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని దివ్యాంగులకు అవగాహన నడకను అమరవీరుల స్థూపం దగ్గర నుండి రవీంద్రభారతి వరకు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ సలహాదారు కెవీ.రమణచారితో కలసి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, అలా వెంకటేశ్వర్ రెడ్డి, కొల్లి నాగేశ్వర్ రావు, ఉమర్ ఖాన్, నందా పాండే, వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

తొందరపడి ముందే కురిసింది

Satyam NEWS

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బురద జల్లడం మానుకోవాలి

Satyam NEWS

శ్రీశైల మల్లన్న కు కాణిపాకం నుంచి పట్టువస్త్రాలు

Satyam NEWS

Leave a Comment