29.7 C
Hyderabad
May 3, 2024 05: 33 AM
Slider ప్రత్యేకం

పీసీసీ అధ్యక్షురాలిగా వై ఎస్ షర్మిల నియామకం

#yssharmila

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వై ఎస్ ఆర్ టి పిని విలీనం చేసి, షర్మిల హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేశారు.

Related posts

ఇంటర్ విద్యార్ధిని దుర్గ మరణానికి బాధ్యుడు ప్రిన్సిపాలే

Satyam NEWS

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

జగనన్న లేఔట్ లబ్దిదారులకు బంపర్ ఆఫర్

Satyam NEWS

Leave a Comment