25.7 C
Hyderabad
May 9, 2024 07: 18 AM
Slider ఆధ్యాత్మికం

యాలి వాహనం పై నందలూరు యోగానరసింహుడు

#nandaluru

కడప జిల్లా నందలూరు ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో శనివారం రాత్రి ఉత్సావాలల్లో భాగంగా యాలి వాహనం పై యోగానరసింహునిగా సౌమ్యనాధ స్వామి మాడ వీధుల్లో ఊరేగారు.

మంగళ వాయిద్యాలు,గోవింద నామాల నడుమ భక్తులు నారికేలం సమర్పించారు.

స్వామివారు పట్టు వస్త్రాలతో, వివిధ పుష్పాలతో, వివిధ నగలతో అలంకార భూషణుడై భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు.భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Related posts

జాబ్ లెస్ లైఫ్: నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ

Satyam NEWS

తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

మాతా రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగాలు చిరస్మరణీయం

Satyam NEWS

Leave a Comment