28.7 C
Hyderabad
May 6, 2024 00: 51 AM
Slider కర్నూలు

నంద్యాల జిల్లాలో వార్త రిపోర్టర్ పై వైసీపీ నాయకుల దాడి

#accident

నంద్యాల జిల్లా మహానందిలో వార్త రిపోర్టర్ పై దాడి జరిగింది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలోనే వార్త రిపోర్టర్ మధు పై వైసీపీకి చెందిన గుండాలు దాడి చేశారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒంటెద్దు వీరారెడ్డి, అతని అనుచరులు తుపాకీతో బెదిరిస్తూ దాడికి పాల్పడిన వైనం. వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాసాడన్న కోపంతో భౌతికదా డికి దిగారు వీరారెడ్డి అనుచరులు. భౌతిక దాడితో పాటు తుపాకీతో బెదిరించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ నంద్యాల జిల్లా జర్నలిస్టుల డిమాండ్ చేస్తున్నారు.

Related posts

బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Bhavani

హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నవెర్నరీ డాక్టర్లు

Satyam NEWS

మీటింగ్ విత్ మోడీ: జగన్ సైడ్ నుంచి కమలానికి జెంప్?

Satyam NEWS

Leave a Comment