31.7 C
Hyderabad
May 2, 2024 07: 34 AM
Slider కడప

రాసలీలల వైకాపా నేతలు మాధవ్, అంబటి దిష్టి బొమ్మల దహనం

#rajampetTDP

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్,మంత్రి అంబటి రాంబాబు ల దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలుగువారు తలదించుకునేలా ప్రవర్తిస్తున్న గోరంట్ల మాధవ్ ను,అంబటి రాంబాబులను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళ,తెలుగు యువత శ్రేణులు పాల్గొన్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు రాజంపేట పార్లమెంటు పదాధికారులు షబానా, అనసూయమ్మ,మిరియాల జ్యోతి,వాణి, టి.యన్.ఎస్. ఎఫ్.వేణు,పట్టణ & రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రమణ్యం నాయుడు,గన్నే సుబ్బ నరసయ్య,ప్రధానకార్యదర్శి అబూబకర్ మండెం, మాజీ అధ్యక్షుడు సంజీవరావు,తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణ,రాంనగర్ నరసింహ, హరీష్,మస్తాన్,జనార్దన్,జడ శివ, ముని బాల తదితరులు పాల్గొన్నారు.

Related posts

జేసీ దివాకర్ రెడ్డి పై కొనసాగుతున్న కక్ష సాధింపు

Satyam NEWS

ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?

Satyam NEWS

ఇంటర్ పరీక్షల కోసం పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS

Leave a Comment