38.2 C
Hyderabad
May 2, 2024 20: 53 PM
Slider తూర్పుగోదావరి

మత్స్యకారుల భూములు ఆక్రమించిన వైసీపీ ఎమ్మెల్యే

#YCP MLA

అధికార వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూ ఆక్రమణపై మత్స్యకారులు తిరుగుబాటు చేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాకినాడ కుంబాబిషేకం వద్ద మత్స్యకారుల స్థలాన్ని వైసీపీ ఎమ్ ఎల్ ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దురఆక్రమణ చేశారు. దీన్ని నిరసిస్తూ మత్స్యకారులు ఆందోళన చేశారు.

ఎమ్మెల్యే ఆక్రమించి స్థలాల్లో ఏర్పాటు చేసుకున్న కంచెను, బోర్డులను మత్స్యకారులు తెలిగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్ ఎల్ ఏ..కొండబాబు మత్స్యకారులకు మద్దత్తు తెలిపారు.

Related posts

రైతు భరోసా ఎందుకు? ముందు కరోనా నుంచి కాపాడండి

Satyam NEWS

వివాదంలో ఉన్న 4,700 ఎకరాల అటవీ భూమి శ్రీశైలం దేవస్థానానికి…

Satyam NEWS

నిజాం పాలనను మరపిస్తున్న సిఎం కేసీఆర్ పాలన

Satyam NEWS

Leave a Comment