Slider గుంటూరు

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్

#Abati Rambabu MLA

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి  రాంబాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన స్వాబ్ టెస్టులో  భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి.

సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్ రాగా మరో సారి చేసిన పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటీవ్ గా రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

Related posts

మల్లికాంబ మనో వికాస కేంద్రం పిల్లలకు పుస్తకాల పంపిణీ

Satyam NEWS

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన శాసనసభ్యుడు

Satyam NEWS

ఆడియో మొత్తం వినండి నా తప్పేమీ లేదు

Satyam NEWS

Leave a Comment