34.2 C
Hyderabad
May 19, 2025 16: 20 PM
Slider గుంటూరు

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్

#Abati Rambabu MLA

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి  రాంబాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన స్వాబ్ టెస్టులో  భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి.

సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్ రాగా మరో సారి చేసిన పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటీవ్ గా రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

Related posts

గ్రామీణ ప్రాంతాలకు సెల్ ఫోన్  సేవలు విస్తరించాలి

Satyam NEWS

ఎస్పీ ఆదేశాల‌తో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు

Satyam NEWS

తిరుమలలో జగన్ రెడ్డి చేసిన పాపాల లిస్టు ఇది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!