42.2 C
Hyderabad
April 26, 2024 16: 17 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

srisailam

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం స్వామి వారికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం రావణ వాహనంపై శ్రీశైల పురవీధులలో గ్రామోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

Related posts

డి.ఎస్.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

ముఖ్యమంత్రితో విభేదాలూ లేవు: చినజీయర్​ స్వామి

Satyam NEWS

కడప జిల్లాలో సైకిల్ కు పెద్ద పంక్చర్

Satyam NEWS

Leave a Comment