ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం స్వామి వారికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం రావణ వాహనంపై శ్రీశైల పురవీధులలో గ్రామోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
previous post