చేతబడి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి కొట్టిన గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ‘చేతబడి’ చేశారన్న ఆరోపణతో దళిత దంపతులను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని భార్య చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది గ్రామస్తులు...